(విశాఖపట్నం,నిజం న్యూస్)
విశాఖకు చేరుకోనున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు
కరోనా నేపథ్యంలో భద్రతా విధులు నిర్వహించనున్న బలగాలు
క్వారెంటైన్ సెంటర్స్ వద్ద మోహరించనున్న కేంద్ర బలగాలు
ప్రతి 900 - 1000 మంది వద్ద భద్రతా సిబ్బంది సెక్యురిటి చేపట్టనున్న బలగాలు
రేపటి లోగా విశాఖ చేరుకొనే అవకాశం.